ఆంధ్రప్రదేశ్
అన్నదాన సత్రం ఏర్పాటుకు రూ.7 లక్ష లు విరాళం అందించిన దూదేకుల సంఘం
ప్రజాటివి ప్రతినిది ఖాసింవలి నంద్యాల,27 ఏప్రియల్ 2026(ప్రజాన్యూస్) కడప జిల్లా ముడుమాల గ్రామంలో జీవసమాధి పొందిన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ప్రియ శిష్యులు సిద్దయ్య స్వామి వారి సర్వమత అన్నదాన సత్రం నిర్మాణ పనులకోసం దూదేకుల సంఘం బాసటగా నిలిచింది. నంద్యాల…