రైల్వే ట్రాక్ నిర్మాణం నిమిత్తం భూసేకరణ కొరకు గాను భూ యజమానులతో సమీక్షనిర్వహించిన సబ్ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిధి నంద్యాల జూలై20(ప్రజాన్యూస్):కర్నూలుజిల్లాసంజామల నుండి కల్వటాల గ్రామం వరకు రైల్వే ట్రాక్ నిర్మాణం నిమిత్తం భూసేకరణ కొరకు…

ఈ నెల22న అక్రిడేషన్ కమిటీ సమావేశం.. అర్హులందరికి అక్రిడేషన్..కలెక్టర్ వీరపాండ్యన్

మారంరెడ్డి జనార్దన రెడ్డి సీనియర్ జర్నలిస్టు కర్నూలు జులై20(ప్రజాన్యూస్): వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు త్వరితగతిన ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కర్నూలు…

శ్రీశైలంలో భారీ వర్షం

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది శ్రీశైలం జూలై18(ప్రజాన్యూస్):కర్నూలుజిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ…

కర్నూల్ జిల్లాలో అప్పులభాదతో ఇద్దరురైతుల ఆత్మహత్య

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది కర్నూలుజూల్లై16(ప్రజాన్యూస్):కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోసగి మండలం సజ్జలగుండంలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.…

నీరు చెట్టు పెండింగ్ బిల్లులు చెల్లించాలని జేసికి వినతి పత్రం అందించిన జిల్లా టీడీపీ నేతలు

కర్నూలు జూలై13(ప్రజాన్యూస్):తెలుగు దేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాలమేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నేతలు నీరు చెట్టు పెండింగ్ బిల్లులు…

తమ సమస్యలు పరిష్కరించాలని ఆళ్లగడ్డ లో గ్రామ సేవకులు తహశిల్దర్ ఆఫీసు ఎదుటనిరసనలు

ఆళ్లగడ్డజులై13(ప్రజాన్యూస్):తమసమస్యలుపరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆళ్లగడ్డ మండలము లోని గ్రామసేవకులు మూడు రోజులుగా ఆళ్లగడ్డ తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనలు నిర్వహించారు. ప్రతిపక్ష…

శాంతిభద్రతల అంశంలో జర్నలిస్టులు సహకరించాలి ..జిల్లా ఎస్పీని కలిసిన ఏపీజేఎఫ్ నేతలతో ఎస్పీ

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిధి కర్నూలు కర్నూలు జులై13(ప్రజా న్యూస్):కర్నూలు జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సుధీర్ కుమార్ రెడ్డి…

స్పందన కార్యక్రమానికి అందిన అర్జీలను తక్షణమే పరిష్కరిస్తాం నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిధి నంద్యాల నంద్యాల జులై 12{ప్రజాన్యూస్,) :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలను…

ఆళ్లగడ్డ మండలం శాంతినగర్ లో వర్షంకోసం ఘనంగా గంగమ్మకు పూజలు

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ఆళ్లగడ్డ కర్నూలుజిల్లా నంద్యాలజూలై12(ప్రజాన్యూస్):కర్నూలుజిల్లా ఆళ్లగడ్డ మండలం శాంతినగర్ గ్రామంలో ప్రతియేటా ఖరీప్ ప్రారంభంలో లోకకల్యాణార్థం విస్తారంగా వర్షాలుపడాలని…

త్రిశంకు స్వర్గంలో నంద్యాల మునిసిపాలిటీ విలీన గ్రామాలు

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ నంద్యాల కర్నూలుజిల్లా నంద్యాలజూలై12(ప్రజాన్యూస్):కర్నూలుజిల్లానంద్యాలమునిసిపాలీటీలోఇటీవల విలీనమయిన గ్రామపంచాయితీలు మూడుత్రిశంకు స్వర్గంలో తేలియాడుతున్నాయి..నంద్యాల త్వరలో జిల్లాకేంద్రంగా ఏర్పాటుకానుండటంతో నంద్యాలశివారు ప్రాంతాలు…