భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అల్పాహార విందుకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి డిల్లీ,మార్చి 17(ప్రజా న్యూస్) సోమవారం సాయంత్రం ఢిల్లీ లోని రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…

ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహరెడ్డి పేరు పెట్టండి. – నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి

ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి డిల్లీ,మార్చి 17 (ప్రజాన్యూస్);; నంద్యాల జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహరెడ్డి పేరు పెట్టాలని భారత…

*న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజీనామా వెనుక ఏం జరిగింది…?

దామోదర్ చిగులూరి సీనియర్ జర్నలిస్ట్ అమరావతి అమరావతి జులై24:(ప్రజాన్యూస్); *మోడీ,షా కోపానికి రవిశంకర్ అవుట్..??* కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మంత్రి వర్గం…

చైనాపాపం పండుతోంది..హర్షం వ్యక్తంచేస్తున్న ప్రపంచదేశాలు

మారంరెడ్డి జనార్ధనరెడ్డి సీనియర్ జర్నలిస్టు నంద్యాల జూలై22(ప్రజాన్యూస్): ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవాలన్న సంకల్పంతో అడ్డదారులలో చైనా విసురుతున్న పాపం  భగవంతుడి రూపంలో…

అమరావతి భూములపై హైకోర్టు తీర్పును సమర్ధించిన సుప్రీం

ఢిల్లీజూలై 19(ప్రజాన్యూస్): అమరావతి భూముల కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అమరావతి భూముల కొనుగోలులో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదంటూ హైకోర్టు…

ఇన్ఫెక్షన్ కొద్దిగా మిగిలినా సవాలు తొలగనట్టే: మోదీ

న్యూఢిల్లీ: యాక్టివ్ కేసులు కొద్దికాలంగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయని, అయితే, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చూసినప్పుడు, ఇన్‌ఫెక్షన్ అనేది ఏ కొద్దిగా…

డిసెంబర్ కల్లా అందరికీ వ్యాక్సిన్: నడ్డా

న్యూఢిల్లీ: దేశ ప్రజలందరికీ ఈ ఏడాది డిసెంబర్ కల్లా కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు.…

కోలుకున్న 3 నెలలకు టీకా!

న్యూఢిల్లీ, మే 19: కొవిడ్‌ బారినపడ్డ వారు కోలుకున్న తర్వాత వ్యాక్సిన్‌ తీసుకునేందుకు కనీసం మూడు నెలలు ఆగాలని కేంద్రం సూచించింది. అలాగే,…

26న ఆకాశంలో అద్భుతం

కోల్‌కతా: ఈనెల 26న సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. అనంతరం చంద్రుడు సూపర్‌ బ్లడ్‌ మూన్‌గా కనిపించనున్నాడు. ఆరోజు సూర్యుడు, చంద్రుడు, భూమి…

కొత్త ‘పబ్‌జీ’.. అర్థరాత్రి నుంచి రిజిస్ట్రేషన్లు…

న్యూఢిల్లీ : కొత్తగా మొదలుకానున్న పబ్‌జీ గేమ్ కోసం ఈ అర్థరాత్రి నుంచి రిజిస్ట్రేషన్లు మొదలుకానున్నాయి. భారత్‌లో తారస్థాయిలో ప్రాచుర్యంలోకొచ్చిన పబ్‌జీ……