శిక్షణ పూర్తి చేసుకున్న ఐపిఎస్ లకు పోస్టింగ్లు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

 అమరావతి జూన్ 23(ప్రజా న్యూస్): శిక్షణ పూర్తి చేసుకున్న ఐఏఎస్‌లకు పోస్టింగ్స్‌ ఇస్తూ ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ…

జూలై చివరలో పరీక్షలు నిర్వహిస్తాం.. సుప్రీంకోర్టు లో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు

అమరావతి జూన్ 23(ప్రజా న్యూస్) : జూలై చివరిలో పరీక్షలు నిర్వహించనున్నట్లు సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో…

అస్సాంలో తెలుగు సి ఆర్ పి ఎఫ్ జవాన్ మృతి

అనంతపురంజూన్18(ప్రజాన్యూస్):అనంతపురం జిల్లాలోని ఓ జవాన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. గుంతకల్లు మండలంలోని పులగుట్టపల్లి పెద్ద తాండాకు చెందిన సీఆర్పీఎఫ్ జవాను లక్ష్మి వెంకటేష్…

ముఖ్యమంత్రి జగన్ నివాసపరిధి లో హై అలెర్ట్

అమరావతి జూన్ 18(ప్రజా న్యూస్):ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి నివాస పరిధిలో పోలీసులు హై అలర్ట్ నిర్వహించారు.…

ఏపీ శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా వి.బాలసుబ్రహ్మణ్యం

అమరావతి జూన్ 18(ప్రజాన్యూస్):ఏపీ శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా వి.బాలసుబ్రహ్మణ్యంను నియమిస్తూ గవర్నర్ హరిచందన్ ఉత్తర్వులు జారీ చేశారు. శాసనమండలి చైర్మన్, డిప్యూటి…

అప్పుడు మాట్లాడలేదేం ?లోకేష్‌కు ఎంఎల్ ఎ శిల్పారవి ప్రశ్నల వర్షం

కర్నూలు జూన్ 18(ప్రజాన్యూస్):;గడివేముల మండలం పెసరవాయి జంటహత్యలనేపద్యంలో అదికార ప్రతిపక్షనేతల మద్య మాటలయుద్దం మొదలైంది..గడివేముల మండలంలో టిడిపినేతల హత్యోదంతంపై టిడిపి జాతీయప్రదాన…

పెసరవాయి జంట హత్యలతో మాకు ఎలాంటి సంబంధం లేదు: ఎంఎల్ఎ కాటసాని రాంభూపాల్ రెడ్డి

కర్నూలు జూన్ 18(ప్రజాన్యూస్): కర్నూలుజిల్లా గడివేముల మండలం పెసరవాయి గ్రామంలోశుక్రవారం జరిగిన జంటహత్యలకు తనకు ఎలాంటి సంబందంలేదని పాణ్యం శాసనసభ్యులు కాటసాని…

శాసనమండలి విప్ గంగుల జన్మదినం సందర్భంగా కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన వైసీపీ నేతలు

కర్నూలు జూన్18(ప్రజా న్యూస్);ఆంద్రప్రదేశ్ శాసనమండలి విప్ గంగుల ప్రభాకర రెడ్డి జన్మదినవేడుకలను ఆళ్లగడ్డ పట్టణంలో వైసిపి నేతలు నిరాడంబరంగా నిర్వహించారు.. వేడుకలు…

కర్నూలు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం పై ఏసీబీ దాడులు

కర్నూలు జూన్18(ప్రజా న్యూస్): కర్నూలు జిల్లాలో రెండు అవినీతి చేపలు ఎసిబి వలకు చిక్కాయి.. జిల్లాలోని ఆత్మకూరు మునిసిపల్ కార్యాలయం పరిధిలో…

శ్రీశైలం విచ్చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కి ఘన వీడ్కోలు

కర్నూలు, జూన్ 18 (ప్రజా న్యూస్): శ్రీశైలం విచ్చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కి రాష్ట్ర దేవాదాయ శాఖ…