ఆళ్లగడ్డ జులై2(ప్రజాన్యూస్ ): కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ లో మిత్రుని బర్త్ డే వేడుకలుకు వెళ్లి గండలేరు రిజర్వాయర్ లో గల్లంతైన యువకుల…
Category: ఆంధ్రప్రదేశ్
మహానందీశ్వరుని దర్శించుకున్న నంద్యాల సబ్ కలెక్టర్ కుమారి చాహత్ బాజ్ పాయ్
నంద్యాల జూన్29(ప్రజాన్యూస్):నంద్యాల సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కుమారి చాహత్ బాజ్ పాయ్ మంగళవారం ప్రముఖ శైవక్షే త్రం మహానంది…
ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు.. జూలై 1 నుంచి వర్తింపు.. ఐదు జిల్లాల్లో యధాతధం
అమరావతి జూన్28(ప్రజా న్యూస్):కరోనా కట్టడినేపథ్యంలో ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పాజిటివిటీ రేటు 5…
కర్నూలు లో విషాదం..ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
ఫ్లాష్. ఫ్లాష్ కర్నూలు జాన్25(ప్రజా న్యూస్):కర్నూలు జిల్లా కర్నూలు వన్ టౌన్ ఏరియాలో విషాదం చోటు చేసుకుంది.పురుగులమందు తాగి ఒకే కుటుంబానికి…
నంద్యాల మండలం లో కోవిడ్ నివారణ కార్యక్రమంపై ప్రచార వాహనాలను ప్రారంభించిన డాక్టర్ అంకిరెడ్డి
నంద్యాల జూన్ 25(ప్రజా న్యూస్): కర్నూలు జిల్లా నంద్యాలమండలం లో కోవిడ్ నివారణకార్యక్రమంపై ఏర్పాటు చేసినప్రచార వాహనాలను ఇంచార్జ్ డిప్యూటీ డిఎంఅండ్…
తెలంగాణాలో రైతు శ్రేయస్సు కోసం ప్రాజెక్టులు నిర్మించిన వై ఎస్ పై విమర్శలా.. ఏపీ శాసనమండలి విప్ గంగుల
కర్నూలు(ఆళ్లగడ్డ)జూన్24(ప్రజాన్యూస్):ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో రైతు సంక్షేమం కోసం తెలంగాణ లో నీటి ప్రాజెక్టు లు నిర్మించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి…
నంద్యాలలో వై ఎస్ ఆర్ అర్బన్ క్లినిక్ లను లాంఛనంగా ప్రారంభించిన నంద్యాల మున్సిపల్ చైర్మన్షేక్ మబునిసా.
నంద్యాల జూన్ 24(ప్రజా న్యూస్): నంద్యాల పట్టణంలో 4 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించేలా 5 వై ఎస్ ఆర్ అర్బన్…
టిటిడి చైర్మన్ మహిళలకు కేటాయించాలి..టిడిపి మహిళా నేత అనిత
అమరావతి జూన్ 23(ప్రజా న్యూస్): టీటీడీ చైర్మన్ పదవిని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలలోని ఒక మహిళకు కేటాయించాలని టీడీపీ నాయకురాలు…
వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వం లెక్కలన్నీ తప్పుడు లెక్కలే..టిడిపి నేత పట్టాభి
అమరావతి జూన్ 23(ప్రజా న్యూస్): వ్యాక్సినేషన్ విషయంలో తప్పుడు లెక్కలతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు.…