నంద్యాల(యాళ్లూరు)జూలై7(ప్రజాన్యూస్):నంద్యాల నియోజకవర్గంలోని ఏ పల్లెలోనైన వైద్యం అందక ప్రాణం పోకూడదని ఎం ఎల్ ఏ శిల్పా స్పష్టం చేశారు. గోస్పాడు మండలం…
Category: ఆంధ్రప్రదేశ్
సబ్ కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎం ఎల్ ఏ శిల్పా రవిచంద్ర
నంద్యాల జులై7(ప్రజాన్యూస్):నంద్యాల సబ్ కలెక్టరు గా బాధ్యతలు స్వీకరించిన ఐ ఏ ఎస్ అధికారిణి కుమారి చాహత్ భాజపాయ్ ని నంద్యాల…
నంద్యాలపట్టణంలో వక్ప్ భూములప్రకంపనలు రైతునగరంనుండి ఎస్ బిఐకాలనీ బాలాజి కాంప్లెక్స్ కి చేరిన సెగలు
ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది నంద్యాల 1.కర్నూలుజిల్లా నంద్యాలలో వక్ప్బోర్డు భూముల ప్రకంపనలు 2.రైతునగరం కేంద్రంగా వక్ప్ బో్ర్డుభూములతో రాజకీయం 3.అదికారంమారినప్పుడల్లా…
మహానంది లో కనులపండుగ గా జరిగిన చండీ హోమం
మహనందిజులై5(ప్రజాన్యూస్):ప్రముఖ శైవక్షేత్ర మైన మహానంది లో సోమవారంశివ కేశవులకు ప్రీతికరమైన ఇందువార ఏకాదశి, కృత్తిక నక్షత్రము సందర్భంగా పూర్ణ చండీ హోమం…
మహానంది లో కనులపండుగ గా జైష్ట జ్యోతి కార్యక్రమం
మహనందిజులై5(ప్రజాన్యూస్):కర్నూలు జిల్లాలోని మహానంది పుణ్యక్షేత్రంలో లోక కళ్యాణార్థం సమరసత సేవా ఫౌండేషన్ మహానంది వారు జ్యేష్ఠ జ్యోతి కార్యక్రమం నిర్వహించారు..కార్యక్రమం దృశ్యాలు…
పాణ్యం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
నంద్యాలజులై5(ప్రజాన్యూస్):పాణ్యంమండల తహసీల్దార్ కార్యాలయాన్ని నంద్యాల సబ్ కలెక్టర్ కుమారి చాహత్ బాజ్ పాయ్ సోమవారం ఆకస్మికంగా తనికీ చేశారు అనంతరం నంద్యాల…
శిల్పా మహిళా బ్యాంక్ ద్వారా రూ.12.5 లక్షల రూపాయల రుణాలను పంపిణీ చేసిన మహిళా బ్యాంక్ చైర్మన్ నాగిని రవి సింగారెడ్డి….
నంద్యాలజూలై5(ప్రజాన్యూస్):నంద్యాలపట్టణంలోనిటేక్కే మార్కెట్ యార్డ్ లో శిల్పా మహిళా బ్యాంకు ద్వారా సోమవారం నాడు మహిళా బ్యాంక్ చైర్మన్ నాగిని రవిసింగారెడ్డి చేతుల మీదుగా…
స్పందనలో అందిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరిస్తా ..నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
నంద్యాల జులై 5 (ప్రజా న్యూస్): స్పందన కార్యక్రమానికి అందిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరిస్తాం అని నంద్యాల సబ్ కలెక్టర్…
మహానందీశ్వరుడిని దర్శించుకున్న కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి దంపతులు
నంద్యాల జులై5(ప్రజాన్యూస్):ప్రముఖ శైవక్షే త్రమైన మహానంది కామేశ్వరీ సమేత మహానందీస్వరుడిని కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి అశోక్ గన్వర&భారతి దంపతులు దర్శించుకున్నారు.. ఆలయ…
7 వ తేదీ నారా లోకేశ్ కర్నూలు జిల్లా రాక
అమరావతి జులై5(ప్రజాన్యూస్):తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల7వతేదికర్నూలుజిల్లాకురానున్నారు.కోడుమూరు నియోజకవర్గం గూడూరు మండలంచనుగొండ్లలో ఉద్యోగం రాలేదనే మనస్తాపంతోఆత్మహత్యచేసుకున్నగోపాల్ కుటుంబాన్ని…