పెద్ద వంక ప్రవాహం పెరగడంతో నల్లమలబైరవకోనలోచిక్కుకున్న100 మంద భక్తులు

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది మైదుకూరు, జూలై 18(ప్రజాన్యూస్) : నల్లమల భైరవకోనలోని మొండి భైరవుడిని దర్శనానికి వెళ్లిన వందమందికి పైగా…

అనంతపురంజిల్లాలోనీటిప్రవాహానికి 300గొర్రెలు గల్లంతు

అనంతపురం జూలై 18(ప్రజాన్యూస్): జిల్లాలోని నల్లమాడ మండలం చారుపల్లి గ్రామంలో కురిసిన భారీ వర్షానికి బాపణకుంట తెగిపోయింది. నీటి ఉధృతికి గొఱ్ఱెల…

శ్రీశైలంలో భారీ వర్షం

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది శ్రీశైలం జూలై18(ప్రజాన్యూస్):కర్నూలుజిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ…

*కోకాపేట్,ఖానామెట్ భూములు ఇప్పుడు కోట్లు పలికాయి..!?* *బెజవాడ రిజిస్ట్రేషన్ వ్యాల్యూనే 46 కోట్లు ఉంది..!!* *అమరావతి రాజధాని ఉండి ఉంటే …?*

దామోదర్ చిగులూరి జర్నలిస్టు అమరావతి *కోకాపేట్,ఖానామెట్ భూములు ఇప్పుడు కోట్లు పలికాయి..!?* *బెజవాడ రిజిస్ట్రేషన్ వ్యాల్యూనే 46 కోట్లు ఉంది..!!* *అమరావతి…

కోర్టును దిక్కిరించినకేసులో ప్రకాశంజిల్లా డిఇఓకిజైలుశిక్ష

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది అమరావతిజూలై 15(ప్రజాన్యూస్): కోర్టు తీర్పును 14 నెలలపాటు అమలు చేయకుండా.. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ప్రకాశం…

కర్నూల్ జిల్లాలో అప్పులభాదతో ఇద్దరురైతుల ఆత్మహత్య

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది కర్నూలుజూల్లై16(ప్రజాన్యూస్):కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోసగి మండలం సజ్జలగుండంలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.…

జాబ్ క్యాలెండర్ పేరిట వైసిపి ప్రభుత్వం జాదూ క్యాలెండర్ విడుదల..లోకేష్

prabhakarchowdary prjanews corespondent amaravathi అమరావతిజూలై15(ప్రజాన్యూస్):ఫ్యాన్‌కి ఓటేస్తే నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తానన్న జగన్ రెడ్డి… అదే ఫ్యాన్‌కు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునే…

ముగిసిన టిడిపిపొలిట్ బ్యూరో సమావేశం

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది అమరావతి అమరావతి జూలై15(ప్రజాన్యూస్):టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. సమావేశంలో తెలుగు రాష్ట్రాల జలవివాదంపై కీలక…

వరద భయంతో వణికిపోతున్న పోలవరం నిర్వాసితులు

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది ఏలూరు ఏలూరుజూలై15(ప్రజాన్యూస్): పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు వరద భయంతో వణికిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా…

నీరు చెట్టు పెండింగ్ బిల్లులు చెల్లించాలని జేసికి వినతి పత్రం అందించిన జిల్లా టీడీపీ నేతలు

కర్నూలు జూలై13(ప్రజాన్యూస్):తెలుగు దేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాలమేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నేతలు నీరు చెట్టు పెండింగ్ బిల్లులు…