సత్యసాయిజిల్లా గోరంట్లలో లోకేష్ పాదయాత్రకు సంఘీభావంతెలిపిన టిడిపి రైతుసంఘం రాష్ట్రకార్యదర్శి గుంటుపల్లి హరిబాబు

సత్యసాయిజిల్లా,27మార్చి023(ప్రజాన్యూస్): సత్యసాయిజిల్లా పెనుగొండ మండలం గోరంట్లలో తెలుగుదేశం జాతీయ ప్రదానకార్యదర్శి లోకేష్ చేస్తున్న పాదయాత్రకు తెలుగుదేశం రాష్ట్ర రైతు సంఘ కార్యదర్శి…

ఘనంగా ఆళ్ళగడ్డ నియోజక వర్గ స్థాయి కమ్మవారి ఆత్మీయ సమ్మేళనం..అడహాక్ కమిటీ ఏర్పాటు

ఆళ్ళగడ్డ నియోజక వర్గ స్థాయి కమ్మవారి ఆత్మీయ సమ్మేళనమ్..అడహాక్ కమిటీ ఏర్పాటు

ఆళ్లగడ్డ నియోజకవర్గం కమ్మసంఘం లీగల్ అడ్వయిజర్ గా బత్తిన శివప్రసాదరావు ఎన్నిక

  ఆళ్లగడ్డ 30.01.2023  (ప్రజాన్యూస్)..ఆళ్లగడ్డ నియోజక వర్గ కమ్మ సంఘం న్యాయ సలహాదారు గా సీనియర్ న్యాయవాది బత్తిన శివప్రసాద రావు…

2024 లో నంద్యాలనుండి పోటీకి సర్వంసిద్దంచేసుకుంటున్న మాజీఎంపి గంగులప్రతాపరెడ్డి

నంద్యాల,అక్టోబరు 16(ప్రజాన్యూస్):నంద్యాల నుండి 2024 ఎన్నికల బరిలో తలపడేందుకు మాజీ ఎంపి గంగులప్రతాపరెడ్డిసర్వంసిద్దంచేసుకుంటున్నారు..ఈమేరకు ఆయన నంద్యాలపట్టణంలో కార్యాలయం ఏర్పాటును కూడా పూర్తిచేసుకున్నారు..త్వరలో…

నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ పూజ ఘనంగా నిర్వహించిన జిల్లా ఎస్పీ

నంద్యాల అక్టోబరు 4(, ప్రజా న్యూస్): నంద్యాల జిల్లా బొమ్మల సత్రం వద్దగల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధపూజ జిల్లా ఎస్పీ…

శ్రీశైలం దేవస్థానం మాజీ చైర్మన్ యాతం జయ చంద్ర రెడ్డి మృతి

శ్రీశైలం దేవస్థానం మాజీ చైర్మన్ యాతం జయ చంద్ర రెడ్డి ఈరోజు ఉదయం స్వర్గస్తులయ్యారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి 2021…

అక్టోబరు 1నుంచి దుల్హన్‌ పథకం అమలు.. హైకోర్టుకు స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం

అమరావతి సెప్టెంబరు 09 (ప్రజాన్యూస్):ఆంద్రప్రదేశ్ లోదుల్హన్ పథకం అమలు చేయట్లేదంటూ మైనార్టీ పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో గురువారం…

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ని ఉండవల్లి లో కలిసిన టిడిపి యువనాయకులు కుందూరు మోహనరెడ్డి

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ని ఉండవల్లి లో కలిసిన టిడిపి యువనాయకులు కుందూరు మోహనరెడ్డి టిడిపి యువనాయకులు గంపరమాన్…

నంద్యాల సెవెన్ హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో స్ట్రాంగ్ లేటెడ్ ఇన్ డైరెక్టు హెర్నియా (చిన్న ప్రేగు జరడం) ఆపరేషన్ విజయవంతం

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది నంద్యాల ఫిబ్రవరి 24(ప్రజాన్యూస్): నగరాలలో నిర్వహించే అరుదైన ఆపరేషన్ నంద్యాల పట్టణములోని సెవెన్ హిల్స్ మల్టీ…

గ్రేటర్ రాయలసీమ పేరుతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టిన మాజీ రాజ్యసభ ఎంపి గంగుల ప్రతాపరెడ్డి

మూల్పూరి ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది ప్రత్యేక వ్యూహంతో సీమ వ్యాప్తంగా మద్దతుకు ఏర్పాట్లు  విద్యార్ధి యువజన సంఘాలతో ప్రత్యేకంగా భేటీలు…