టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ని ఉండవల్లి లో కలిసిన టిడిపి యువనాయకులు కుందూరు మోహనరెడ్డి

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ని ఉండవల్లి లో కలిసిన టిడిపి యువనాయకులు కుందూరు మోహనరెడ్డి టిడిపి యువనాయకులు గంపరమాన్…

ఆంధ్రప్రదేశ్ లో ముక్కలు గా చీలిపోయిన ఉద్యోగ సంఘాలు..!! అడుగడుగునా నిఘా..?

*సి.హెచ్.దామోదర్* సీనియర్ జర్నలిస్టు విజయవాడ ప్రజాన్యూస్ డిశెంబరు 9ప్రజాన్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ముక్కలు ముక్కలుగా చీలిపోయారు.ప్రతి డిపార్ట్మెంట్ లోనూ పోటాపోటీగా…

టిడిపిఅధినేత చంద్రబాబును కలిసి కృతగ్నతలుతెలిపిన తెలుగురైతురాష్ట్రప్రధానకార్యదర్శి గుంటుపల్లి హరిబాబు.నంద్యాలడివిజన్ లో పార్టీ పటిష్టతకు కృషిచేయాలని సూచించిన చంద్రబాబు

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది అమరావతి అమరావతి డిశెంబరు 9(ప్రజాన్యూస్):  తెలుగురైతురాష్ట్రప్రదానకార్యదర్శి గుంటుపల్లి హరిబాబు గురువారం మంగళగిరిలోని తెలుగుదేశంపార్టీ ప్రదానకార్యాలయంలో టిడిపి…

మరో చరిత్ర సృష్టించిన నంద్యాల వ్యవసాయపరిశోెదనాస్థానం ..NBEG857 శనగరకం విడుదల

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది నంద్యాలఆగస్టు26(ప్రజాన్యూస్): కొత్తవంగడాలు సృష్టించడంలో చరిత్ర సృష్టిస్తున్న కర్నూలుజిల్లా నంద్యాల  వ్యవసాయపరిశోదనాస్థానం మరో కొత్త వంగడం సృష్టించి…

ముఖ్యమంత్రి జగన్ ని కలిసి ఆళ్లగడ్డ అభివృద్ధి కి నిధులు మంజూరు చేయాలని కోరిన ఎం ఎల్ సి ఎం ఎల్ ఏ

అమరావతి ఆగస్టు11(ప్రజాన్యూస్):ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డిొ ఆళ్లగడ్డ ఎంఎల్ ఎ గంగుల బిజేంద్రారెడ్డి బుదవారం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో…

గానకోకిలమంగ్లీ పై కేసులా సిగ్గు..సిగ్గు

మారంరెడ్డి జనార్దనరెడ్డి సీనియర్ జర్నలిస్టు హైదరాబాదు జూలై 27(ప్రజాన్యూస్): జానపద గేయని మంగ్లీ పై వ్యతిరేకులు చేస్తున్న ప్రచారం ఆమెను మరింతబలోపేతం…

*న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజీనామా వెనుక ఏం జరిగింది…?

దామోదర్ చిగులూరి సీనియర్ జర్నలిస్ట్ అమరావతి అమరావతి జులై24:(ప్రజాన్యూస్); *మోడీ,షా కోపానికి రవిశంకర్ అవుట్..??* కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మంత్రి వర్గం…

రాష్ట్ర వ్యాప్తంగా14 మంది ఐ ఏ ఎస్ లు బదిలీ..కర్నూలు కలెక్టరు గా కోటేశ్వరరావు నియామకం

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది అమరావతి జులై23(ప్రజాన్యూస్):రాష్టవ్య్రాప్తంగా14 మంది ఐ ఏ ఎస్ అధికారులను బదిలీచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.. ఈ…

ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ కోర్స్ ఇన్ జర్నలిజం ప్రారంభం

మారంరెడ్డి జనార్దన్ రెడ్డి సీనియర్ జర్నలిస్టు అమరావతి జులై22(ప్రజాన్యూస్):జర్నలిస్టులకు ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ప్రెస్ అకాడమీ తనకు తానుగా తొలి సారిగా…

హైకోర్టులో పలుఉద్యోగాల దరఖాస్తుకు ఆఖరుతేది ఇదే..

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది అమరావతి జూలై 20(ప్రజాన్యూస్): ఆంద్రప్రదేశ్ హైకోర్టులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారి చేశారు. అమరావతిలోని…