నంద్యాల జులై5(ప్రజాన్యూస్):నంద్యాల పట్టణంలోని టెక్కేమార్కెట్యార్డులోవివిధఅభివృద్ధిపనులకునంద్యాలఎంపీపోచా,ఎమ్మెల్యేశిల్పాభూమిపూజనిర్వహించారు.ఒకకోటిరూపాయలపైగావ్యయంతోచేపట్టనున్నవివిధఆభివృద్ధిపనులకువీరుసోమవారం శ్రీకారం చుట్టారు.రూ 52లక్షల 50వేల రూపాయలతో 10షాపులకుమరియు54లక్షలతోసి.సిరోడ్లునిర్మించనున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిమాట్లాడుతూ…
Author: prajatv
శ్రీశైలం జలాశయానికి తగ్గుముఖంపట్టిన వరద నీరు
కర్నూలుజూల్లై5(ప్రజాన్యూస్): శ్రీశైలం జలాశయానికి వరద నీరు నిలిచిపోవడంతో నీటి మట్టం తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ఫ్లో నిల్గా ఉంది. అలాగే…
శ్రీశైల దేవస్థానం పరిధిలో డ్రోన్ కలకలం..అప్రమత్తమైన అదికారులు
కర్నూలు జూలై5(ప్రజాన్యూస్):శ్రీశైౌలం దేవస్థానం పరిధిలో మరోసారి డ్రోన్ కలకలం రేగింది. నాలుగు రోజులుగా అర్ధరాత్రి వేళ డ్రోన్ కెమెరా తిరుగుతుంది. క్షేత్రపరిధిలోని…
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జన్మదినం సందర్భంగానంద్యాలలో 2 వేల మందికి ఆనందయ్య మందు పంపిణీ.
నంద్యాల జులై 4 (ప్రజాన్యూస్):ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుభవనాసిశ్రీనివాసులు(వాసు)…
బెజవాడలో వంగవీటి మోహన రంగా 74వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన కుటుంబసభ్యులు
విజయవాడ జూన్ 4(ప్రజాన్యూస్): విజయవాడలో వంగవీటి మోహన రంగా 74వ జయంతి వేడుకలను కుటుంబసభ్యులు ఘనంగానిర్వహించారు..కుమారుడు రాధాకృష్ణ రాఘవయ్య పార్క్ వద్ద…
నంద్యాల నూతన సబ్ కలెక్టర్ గా భాద్యతలు చేపట్టిన కుమారి చాహత్ బాజ్ పాయ్ IAS
నంద్యాల జూన్ 28(ప్రజా న్యూస్):నంద్యాల జూన్ 29:-నంద్యాల నూతన సబ్ కలెక్టర్ గా కుమారి చాహత్ బాజ్ పాయ్ IASభాద్యతలుస్వీకరించారుమంగళవారం నంద్యాల…
తిరుమలకొండల్లో రెండువేల ఎకరాల్లో విస్తరించి ఉన్న అకేసియా చెట్టనుతొలగించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధం
చిత్తూరుజూలై3(ప్రజాన్యూస్):తిరుమలకొండల్లో దాదాపు రెండువేల ఎకరాల్లో విస్తరించి ఉన్న అకేసియా చెట్టను తొలగించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమవుతోంది.అకేషియా చెట్ల వల్ల జీవవైవిధ్యం…
ఎపిలో మండల, జిల్లా పరిషత్లలో ప్రత్యేక అధికారుల పాలన 6 నెలలుపొడగింపు.
అమరావతి జూలై3(ప్రజాన్యూస్):ఆంధ్రప్రదేశ్లో మండల, జిల్లా పరిషత్లలో ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.…
కోనసీమలో వికసించిన బ్రహ్మ కమలం.అరుదైన పుష్పాన్ని చూసేందుకు భారీగా తరలివస్తున్న జనాలు..
తూర్పుగోదావరి జూలై3(ప్రజాన్యూస్):శీతల ప్రాంతాల్లో మాత్రమే కనిపించే అరుదైన బ్రహ్మ కమలాలు కోనసీమలో కనువిందు చేస్తున్నాయి. తాజాగా కోనసీమ ముఖద్వారంగా పిలువబడే రావులపాలెంలో…
స్వంత ఊరిలో శిల్పా బ్రదర్స్ సందడి..
వైఎస్సార్ కడప జులై2 (ప్రజా న్యూస్) : కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం మండలం కొండసుoకేసుల గ్రామంలో జరిగిన సీతారాముల విగ్రహ…