నంద్యాల జూన్ 18(ప్రజా న్యూస్):-కర్నూలు జిల్లా నంద్యాల కోవిడ్ ఆసుపత్రికి లక్ష ఇరవై వేల రూపాయల విలువ చేసే AC మిషన్లను…
Category: ఆంధ్రప్రదేశ్
పెసరవాయిలో హత్యకు గురైన బాధిత కుటుంబాలను పరామర్శించిన టిడిపి నేత నారా లోకేష్
నంద్యాల జూన్ 18(ప్రజా న్యూస్);కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసర్వాయి గ్రామములో శుక్రవారం హత్యకు గురైన ఒడ్డు కుటుంబాన్ని టిడిపి జాతీయ…
కర్నూలు జిల్లాకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రాక
కర్నూలు జూన్ 18(ప్రజాన్యూస్):తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేష్ కర్నూలు జిల్లాకు రానున్నారు.గడివేముల మండలంలోని పెసరవాయి గ్రామంలో దారుణహత్యకు గురైన టిడిపినేతలు ఒడ్డుప్రతాపరేడ్డి,…
కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ కక్షలు.. పెసరవాయిలో టిడిపి నేతల దారుణ హత్య
కర్నూలు జిల్లలో ఫ్యాక్షన్ కక్షలు మరోసారి భగ్గుమన్నాయి..పాత కక్షలు నేపద్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు దారుణ హత్యకు గురయ్యారు…
ఏపీ 2021-22 బడ్జెట్ ముఖ్యాంశాలివే..
అమరావతి: ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి 2021-22 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వరుసగా మూడోసారి బడ్జెట్ను ఆయన ప్రవేశపెట్టారు. దీనికి ముందు…
మాస్క్లు లేకుండానే అసెంబ్లీకి సీఎం జగన్, పలువురు మంత్రులు
అమరావతి: ఒక్కరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు సీఎం జగన్, పలువురు మంత్రులు మాస్క్లు లేకుండానే వచ్చారు.…
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వింత మనిషి: అచ్చెన్నాయుడు
విశాఖ: ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వింత మనిషి అని టీడీపీ నేత అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనాను అరికట్టడ౦లో…
నెలాఖరుదాకా కర్ఫ్యూ
అమరావతి, మే 17: కొవిడ్ను నియంత్రించేందుకు రాష్ట్రంలో ఈ నెలాఖరుదాకా కర్ఫ్యూను పొడిగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. కర్ఫ్యూ వల్ల…
జూలై 15 నాటికి కరోనా తగ్గుముఖం!
కరోనా విజృంభణ నేపథ్యంలో రాష్ట్ర ప్రజానీకానికి ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ (డీమ్డ్ వర్సిటీ) ప్రొఫెసర్లు, విద్యార్థులు ఊరటనిచ్చే కబురు చెప్పారు. జూలై…