విజయవాడ జూన్ 4(ప్రజాన్యూస్): విజయవాడలో వంగవీటి మోహన రంగా 74వ జయంతి వేడుకలను కుటుంబసభ్యులు ఘనంగానిర్వహించారు..కుమారుడు రాధాకృష్ణ రాఘవయ్య పార్క్ వద్ద…
Category: ఆంధ్రప్రదేశ్
నంద్యాల నూతన సబ్ కలెక్టర్ గా భాద్యతలు చేపట్టిన కుమారి చాహత్ బాజ్ పాయ్ IAS
నంద్యాల జూన్ 28(ప్రజా న్యూస్):నంద్యాల జూన్ 29:-నంద్యాల నూతన సబ్ కలెక్టర్ గా కుమారి చాహత్ బాజ్ పాయ్ IASభాద్యతలుస్వీకరించారుమంగళవారం నంద్యాల…
తిరుమలకొండల్లో రెండువేల ఎకరాల్లో విస్తరించి ఉన్న అకేసియా చెట్టనుతొలగించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధం
చిత్తూరుజూలై3(ప్రజాన్యూస్):తిరుమలకొండల్లో దాదాపు రెండువేల ఎకరాల్లో విస్తరించి ఉన్న అకేసియా చెట్టను తొలగించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమవుతోంది.అకేషియా చెట్ల వల్ల జీవవైవిధ్యం…
ఎపిలో మండల, జిల్లా పరిషత్లలో ప్రత్యేక అధికారుల పాలన 6 నెలలుపొడగింపు.
అమరావతి జూలై3(ప్రజాన్యూస్):ఆంధ్రప్రదేశ్లో మండల, జిల్లా పరిషత్లలో ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.…
కోనసీమలో వికసించిన బ్రహ్మ కమలం.అరుదైన పుష్పాన్ని చూసేందుకు భారీగా తరలివస్తున్న జనాలు..
తూర్పుగోదావరి జూలై3(ప్రజాన్యూస్):శీతల ప్రాంతాల్లో మాత్రమే కనిపించే అరుదైన బ్రహ్మ కమలాలు కోనసీమలో కనువిందు చేస్తున్నాయి. తాజాగా కోనసీమ ముఖద్వారంగా పిలువబడే రావులపాలెంలో…
స్వంత ఊరిలో శిల్పా బ్రదర్స్ సందడి..
వైఎస్సార్ కడప జులై2 (ప్రజా న్యూస్) : కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం మండలం కొండసుoకేసుల గ్రామంలో జరిగిన సీతారాముల విగ్రహ…
కర్నూలు జిల్లా గండలేరు రిజర్వాయర్లో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం
ఆళ్లగడ్డ జులై2(ప్రజాన్యూస్ ): కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ లో మిత్రుని బర్త్ డే వేడుకలుకు వెళ్లి గండలేరు రిజర్వాయర్ లో గల్లంతైన యువకుల…
మహానందీశ్వరుని దర్శించుకున్న నంద్యాల సబ్ కలెక్టర్ కుమారి చాహత్ బాజ్ పాయ్
నంద్యాల జూన్29(ప్రజాన్యూస్):నంద్యాల సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కుమారి చాహత్ బాజ్ పాయ్ మంగళవారం ప్రముఖ శైవక్షే త్రం మహానంది…
ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు.. జూలై 1 నుంచి వర్తింపు.. ఐదు జిల్లాల్లో యధాతధం
అమరావతి జూన్28(ప్రజా న్యూస్):కరోనా కట్టడినేపథ్యంలో ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పాజిటివిటీ రేటు 5…
కర్నూలు లో విషాదం..ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
ఫ్లాష్. ఫ్లాష్ కర్నూలు జాన్25(ప్రజా న్యూస్):కర్నూలు జిల్లా కర్నూలు వన్ టౌన్ ఏరియాలో విషాదం చోటు చేసుకుంది.పురుగులమందు తాగి ఒకే కుటుంబానికి…