టిడిపి అధినేత లు చంద్రబాబు. లోకేష్ సత్వరమే కోలుకోవాలంటూ నంద్యాలలో సాయి దేవాలయం లో 101 టెంకాయలు కొట్టిన తెలుగురైతు రాష్ట్ర కార్యదర్శి గుంటుపల్లి హరిబాబు

నంద్యాల జనవరి 20 (ప్రజా న్యూస్): తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు,,జాతీయ ప్రధాన కార్యదర్శికార్యదర్శి నారాలోకేశ్,ఎం ఎల్ సి ఫారూఖ్,మాజీ…

సాయిబాలాజీ నర్శింగ్ హోంలో ఈనెల 26 న అలర్జీ ఆస్తమా ఊపిరితిత్తివ్యాదుల ఉచితవైద్యశిబిరం..సద్వినియోగంచేసుకోవాలన్న ప్రముఖ వైద్యులు డా.హరినాధరెడ్డి

ప్రభాకర్ చౌదరిప్రజాన్యూస్ ప్రతినిది నంద్యాల డిశెంబు 22(ప్రజాన్యూస్):డిశెంబరు 26 వతేది ఆదివారం నంద్యాలపట్టణంలోని సాయిబాలాజీ నర్శింగ్ హోం లో ఈనెల 26…

ఆంధ్రప్రదేశ్ లో ముక్కలు గా చీలిపోయిన ఉద్యోగ సంఘాలు..!! అడుగడుగునా నిఘా..?

*సి.హెచ్.దామోదర్* సీనియర్ జర్నలిస్టు విజయవాడ ప్రజాన్యూస్ డిశెంబరు 9ప్రజాన్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ముక్కలు ముక్కలుగా చీలిపోయారు.ప్రతి డిపార్ట్మెంట్ లోనూ పోటాపోటీగా…

టిడిపిఅధినేత చంద్రబాబును కలిసి కృతగ్నతలుతెలిపిన తెలుగురైతురాష్ట్రప్రధానకార్యదర్శి గుంటుపల్లి హరిబాబు.నంద్యాలడివిజన్ లో పార్టీ పటిష్టతకు కృషిచేయాలని సూచించిన చంద్రబాబు

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది అమరావతి అమరావతి డిశెంబరు 9(ప్రజాన్యూస్):  తెలుగురైతురాష్ట్రప్రదానకార్యదర్శి గుంటుపల్లి హరిబాబు గురువారం మంగళగిరిలోని తెలుగుదేశంపార్టీ ప్రదానకార్యాలయంలో టిడిపి…

నంద్యాలఆర్ స్ పోస్టాఫీసులో ప్రజలు ఆదార్ సేవలు వినియోగించుకోండి..పోెస్టుమాస్టరు ఎస్ ఎ జిలాని

నంద్యాల డిశెంబరు 4 (ప్రజాన్యూస్):భారత తపాలాశాఖ ఆధ్వర్యంలో నంద్యాలపట్టణంలో ఆర్ ఎస్ రోడ్డు సబ్ పోస్టాపీసులో ఆదార్ సేవల కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు…

సుప్రీం సిజె ఆదేశాలమేరకు పాన్ఇండియా కార్యక్రమంలో గ్రామాల్లో ఉచితన్యాయంపై అవగాహన కలిపిస్తున్న సబ్ జైల్ ప్యానెల్ న్యాయవాదులు

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది నంద్యాల.. డిశెంబరు 4(ప్రజా న్యూస్): సుప్రీంకోర్టు ఛీప్ జస్టిస్ ఎన్ విరమణగారి ఆదేశాలమేరకు రాష్ట్రహైకోర్టు జస్టిస్…

వ్యవసాయ చట్టాల రద్దు హర్షణీయం !* — *అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం (AIIEA)*

నంద్యాల నవంబర్23(ప్రజా న్యూస్): దేశ ప్రధాని నరేంద్ర మోడీ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసినట్లు చేసిన ప్రకటన పట్ల అఖిలభారత…

రైతునగరం స్మశానం స్థలం దర్జాగా కబ్జా..అడ్డుకున్న గ్రామస్తులు

నంద్యాల నవంబరు23(ప్రజా న్యూస్):నంద్యాల మండలం రైతునగరం గ్రామానికి చెందిన స్మశానం కి కేటాయించిన 50 సెంట్లు స్థలాన్ని కొందరు వ్యక్తులు పొలం…

అమరావతి రైతుల మహాపాదయాత్రకు సంఘీభావంగా నెల్లూరు తరలివెళ్లిన నంద్యాల కమ్మసంఘ నేతలు

నంద్యాల, నవంబరు 23(ప్రజా న్యూస్):గత 23 రోజులుగా అమరావతి రాజధానికోసం న్యాయస్థానం నుండి దేవస్థానం పేరుతో పాదయాత్ర చేస్తూ నెల్లూరి కి…

కర్నూలుజిల్లాలో తానాఅద్యక్షుడు నిరంజన్ కుఘనస్వాగతంపలికిన ప్రజలు..జిల్లా అభివృద్దికి కృషిచేస్తామన్న నిరంజన్

ప్రజాన్యూస్ ప్రతినిది మూల్పూరి ప్రభాకర్ చౌదరి కర్నూలు నవంబరు 8(ప్రజాన్యూస్);కర్నూులుజిల్లా అబివృద్దికి తానాపౌండేషన్ ద్వారా తమవంతు కృషిచేస్తామని ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా)అద్యక్షులు…