నంద్యాలపట్టణంలోని 21 వవార్డులో ప్లాస్టిక్ బుట్టలు పంపిణీకార్యక్రమాన్ని ప్రారంభించిన మునిసిపల్ కమీషనర్ వెంకటకృష్ణ

నంద్యాల ఆగస్టు18(ప్రజాన్యూస్):రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్లాప్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 42 వార్డులలో మునిసిపల్ కమీషనర్ వెంకటకృష్ణ విస్త్రతంగా ప్రజలకు అవగాహన…

కర్నూలు జిల్లాకోెడుమూరులో వింత అగ్ని ప్రమాదం.. ఓ ఇంట్లో గంట గంటకు చెలరేగుతున్న మంటలు..

కర్నూలు ఆగస్టు18(ప్రజాటివివెబ్ న్యూస్): కర్నూలుజిల్లా కోడుమూరులో వింతచోటుచేసుకుంది..ఓ ఇంట్లో గంటగంటకు మంటలుచచెలరేగుతున్నాయి..ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, గంటకోసారి మంటలు అంటుకుంటూనే…

ఆళ్లగడ్డ మాజీ సైనికులకు 75వ స్వాతంత్ర దినోత్సవ కానుకగా సైనిక భవన్ నిర్మించి ఉచితంగా ఇచ్చిన ఆవుల ఫుల్లారెడ్డి సేవాసమితి

ప్రభాకర్ చౌదరి ప్రజా టివి వెబ్ న్యూస్ ప్రతినిధి ఆళ్ళగడ్డ ఆగష్టు 15(ప్రజాటివి వెబ్ న్యూస్):కర్నూలు జిల్లా లో ఆళ్లగడ్డ మాజీ…

అంగరంగ వైభవంగా ఆళ్లగడ్డ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తొమ్మండ్రు వినోద్ ప్రమాణ స్వీకారం

ఆళ్లగడ్డ ఆగష్టు14(ప్రజా టివి వెబ్ న్యూస్):ఆళ్లగడ్డ శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో రెండవసారి శ్రీ వాసవీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా…

నంద్యాలలో రిజిస్ట్రేషన్ లు యధాతథంగా జరుగుతాయి..జిల్లా రిజిస్టర్ ఉషారాణి

నంద్యాల ఆగష్టు14(ప్రజా టివి వెబ్ న్యూస్): కర్నూలు జిల్లా నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో యధావిదిగ రిజిస్ట్రేషన్లు జరుగుతాయని జిల్లా రిజిస్టర్…

ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవు..చాగలమర్రి తహసీల్దార్

చాగలమర్రి ఆగష్టు12(ప్రజా న్యూస్); ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే చర్యలు తప్పవని చాగలమర్రి తహసీల్దార్ చంద్రశేఖర్ నాయక్ గురువారం హెచ్చరించారు. రికార్డులలో…

నకిలీ చలాను కేసులో కర్నూలు జిల్లా నంద్యాల సబ్ రిజిస్టర్ సోఫియాబేగం సస్పెన్షన్?

నంద్యాల ఆగష్టు12(ప్రజాన్యూస్):రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖలో చెలరేగిన నకీలీ చలాను కుంభకోణం లిస్ట్ లో కర్నూలు జిల్లా నంద్యాల కు స్తానం…

ముఖ్యమంత్రి జగన్ ని కలిసి ఆళ్లగడ్డ అభివృద్ధి కి నిధులు మంజూరు చేయాలని కోరిన ఎం ఎల్ సి ఎం ఎల్ ఏ

అమరావతి ఆగస్టు11(ప్రజాన్యూస్):ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డిొ ఆళ్లగడ్డ ఎంఎల్ ఎ గంగుల బిజేంద్రారెడ్డి బుదవారం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో…

యూట్యూబ్ విలేఖరి కేశవ హత్య నిందితులు అరెస్ట్…

కర్నూలు ఆగస్టు 10(ప్రజాన్యూస్): నంద్యాలలో యూట్యూబ్ విలేఖరి కేశవను హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను అరెస్ట్ చేసిన…

నంద్యాలలో V5 రిపోర్టర్ కేశవ దారుణ హత్య..హత్యను తీవ్రంగా ఖండించిన ఎపి జె ఎఫ్ నాయకులు

కర్నూలు ఆగష్టు 9 (ప్రజాన్యూస్): నంద్యాల పట్టణంలో  వి5 రిపోర్టర్ గా పనిచేస్తున్న కేశవ ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు..…