ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది అమరావతి అమరావతి జూలై15(ప్రజాన్యూస్):టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. సమావేశంలో తెలుగు రాష్ట్రాల జలవివాదంపై కీలక…
Category: అమరావతి
ఎపి లో 2 రోజులు రిజిస్ట్రేషన్ లు బంద్
అమరావతి జులై9(ప్రజా న్యూస్):హైదరాబాద్ నుండి మంగళగిరి కి డాటా బేస్ సర్వర్లు తరలించే ప్రక్రియలోఏపీలో రెండు రోజుల పాటు రిజిస్ట్రేషన్లు నిలిచిపోనున్నాయి.…
7 వ తేదీ నారా లోకేశ్ కర్నూలు జిల్లా రాక
అమరావతి జులై5(ప్రజాన్యూస్):తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల7వతేదికర్నూలుజిల్లాకురానున్నారు.కోడుమూరు నియోజకవర్గం గూడూరు మండలంచనుగొండ్లలో ఉద్యోగం రాలేదనే మనస్తాపంతోఆత్మహత్యచేసుకున్నగోపాల్ కుటుంబాన్ని…
ఎపిలో మండల, జిల్లా పరిషత్లలో ప్రత్యేక అధికారుల పాలన 6 నెలలుపొడగింపు.
అమరావతి జూలై3(ప్రజాన్యూస్):ఆంధ్రప్రదేశ్లో మండల, జిల్లా పరిషత్లలో ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.…
ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు.. జూలై 1 నుంచి వర్తింపు.. ఐదు జిల్లాల్లో యధాతధం
అమరావతి జూన్28(ప్రజా న్యూస్):కరోనా కట్టడినేపథ్యంలో ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పాజిటివిటీ రేటు 5…
టిటిడి చైర్మన్ మహిళలకు కేటాయించాలి..టిడిపి మహిళా నేత అనిత
అమరావతి జూన్ 23(ప్రజా న్యూస్): టీటీడీ చైర్మన్ పదవిని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలలోని ఒక మహిళకు కేటాయించాలని టీడీపీ నాయకురాలు…
వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వం లెక్కలన్నీ తప్పుడు లెక్కలే..టిడిపి నేత పట్టాభి
అమరావతి జూన్ 23(ప్రజా న్యూస్): వ్యాక్సినేషన్ విషయంలో తప్పుడు లెక్కలతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు.…
శిక్షణ పూర్తి చేసుకున్న ఐపిఎస్ లకు పోస్టింగ్లు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
అమరావతి జూన్ 23(ప్రజా న్యూస్): శిక్షణ పూర్తి చేసుకున్న ఐఏఎస్లకు పోస్టింగ్స్ ఇస్తూ ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ…
జూలై చివరలో పరీక్షలు నిర్వహిస్తాం.. సుప్రీంకోర్టు లో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు
అమరావతి జూన్ 23(ప్రజా న్యూస్) : జూలై చివరిలో పరీక్షలు నిర్వహించనున్నట్లు సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో…
ముఖ్యమంత్రి జగన్ నివాసపరిధి లో హై అలెర్ట్
అమరావతి జూన్ 18(ప్రజా న్యూస్):ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి నివాస పరిధిలో పోలీసులు హై అలర్ట్ నిర్వహించారు.…