ముగిసిన టిడిపిపొలిట్ బ్యూరో సమావేశం

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది అమరావతి అమరావతి జూలై15(ప్రజాన్యూస్):టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. సమావేశంలో తెలుగు రాష్ట్రాల జలవివాదంపై కీలక…

ఎపి లో 2 రోజులు రిజిస్ట్రేషన్ లు బంద్

అమరావతి జులై9(ప్రజా న్యూస్):హైదరాబాద్ నుండి మంగళగిరి కి డాటా బేస్ సర్వర్లు తరలించే ప్రక్రియలోఏపీలో రెండు రోజుల పాటు రిజిస్ట్రేషన్లు నిలిచిపోనున్నాయి.…

7 వ తేదీ నారా లోకేశ్ కర్నూలు జిల్లా రాక

అమరావతి జులై5(ప్రజాన్యూస్):తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల7వతేదికర్నూలుజిల్లాకురానున్నారు.కోడుమూరు నియోజకవర్గం గూడూరు మండలంచనుగొండ్లలో ఉద్యోగం రాలేదనే మనస్తాపంతోఆత్మహత్యచేసుకున్నగోపాల్ కుటుంబాన్ని…

ఎపిలో మండల, జిల్లా పరిషత్​లలో ప్రత్యేక అధికారుల పాలన 6 నెలలుపొడగింపు.

అమరావతి జూలై3(ప్రజాన్యూస్):ఆంధ్రప్రదేశ్‌లో మండల, జిల్లా పరిషత్​లలో ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.…

ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు.. జూలై 1 నుంచి వర్తింపు.. ఐదు జిల్లాల్లో యధాతధం

అమరావతి జూన్28(ప్రజా న్యూస్):కరోనా కట్టడినేపథ్యంలో ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పాజిటివిటీ రేటు 5…

టిటిడి చైర్మన్ మహిళలకు కేటాయించాలి..టిడిపి మహిళా నేత అనిత

అమరావతి జూన్ 23(ప్రజా న్యూస్): టీటీడీ చైర్మన్ పదవిని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలలోని ఒక మహిళకు కేటాయించాలని టీడీపీ నాయకురాలు…

వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వం లెక్కలన్నీ తప్పుడు లెక్కలే..టిడిపి నేత పట్టాభి

అమరావతి జూన్ 23(ప్రజా న్యూస్): వ్యాక్సినేషన్ విషయంలో తప్పుడు లెక్కలతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు.…

శిక్షణ పూర్తి చేసుకున్న ఐపిఎస్ లకు పోస్టింగ్లు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

 అమరావతి జూన్ 23(ప్రజా న్యూస్): శిక్షణ పూర్తి చేసుకున్న ఐఏఎస్‌లకు పోస్టింగ్స్‌ ఇస్తూ ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ…

జూలై చివరలో పరీక్షలు నిర్వహిస్తాం.. సుప్రీంకోర్టు లో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు

అమరావతి జూన్ 23(ప్రజా న్యూస్) : జూలై చివరిలో పరీక్షలు నిర్వహించనున్నట్లు సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో…

ముఖ్యమంత్రి జగన్ నివాసపరిధి లో హై అలెర్ట్

అమరావతి జూన్ 18(ప్రజా న్యూస్):ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి నివాస పరిధిలో పోలీసులు హై అలర్ట్ నిర్వహించారు.…