దామోదర్ చిగులూరి జర్నలిస్టు అమరావతి *కోకాపేట్,ఖానామెట్ భూములు ఇప్పుడు కోట్లు పలికాయి..!?* *బెజవాడ రిజిస్ట్రేషన్ వ్యాల్యూనే 46 కోట్లు ఉంది..!!* *అమరావతి…
Category: అమరావతి
కోర్టును దిక్కిరించినకేసులో ప్రకాశంజిల్లా డిఇఓకిజైలుశిక్ష
ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది అమరావతిజూలై 15(ప్రజాన్యూస్): కోర్టు తీర్పును 14 నెలలపాటు అమలు చేయకుండా.. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ప్రకాశం…
జాబ్ క్యాలెండర్ పేరిట వైసిపి ప్రభుత్వం జాదూ క్యాలెండర్ విడుదల..లోకేష్
prabhakarchowdary prjanews corespondent amaravathi అమరావతిజూలై15(ప్రజాన్యూస్):ఫ్యాన్కి ఓటేస్తే నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తానన్న జగన్ రెడ్డి… అదే ఫ్యాన్కు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునే…
ముగిసిన టిడిపిపొలిట్ బ్యూరో సమావేశం
ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది అమరావతి అమరావతి జూలై15(ప్రజాన్యూస్):టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. సమావేశంలో తెలుగు రాష్ట్రాల జలవివాదంపై కీలక…
ఎపి లో 2 రోజులు రిజిస్ట్రేషన్ లు బంద్
అమరావతి జులై9(ప్రజా న్యూస్):హైదరాబాద్ నుండి మంగళగిరి కి డాటా బేస్ సర్వర్లు తరలించే ప్రక్రియలోఏపీలో రెండు రోజుల పాటు రిజిస్ట్రేషన్లు నిలిచిపోనున్నాయి.…
7 వ తేదీ నారా లోకేశ్ కర్నూలు జిల్లా రాక
అమరావతి జులై5(ప్రజాన్యూస్):తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల7వతేదికర్నూలుజిల్లాకురానున్నారు.కోడుమూరు నియోజకవర్గం గూడూరు మండలంచనుగొండ్లలో ఉద్యోగం రాలేదనే మనస్తాపంతోఆత్మహత్యచేసుకున్నగోపాల్ కుటుంబాన్ని…
ఎపిలో మండల, జిల్లా పరిషత్లలో ప్రత్యేక అధికారుల పాలన 6 నెలలుపొడగింపు.
అమరావతి జూలై3(ప్రజాన్యూస్):ఆంధ్రప్రదేశ్లో మండల, జిల్లా పరిషత్లలో ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.…
ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు.. జూలై 1 నుంచి వర్తింపు.. ఐదు జిల్లాల్లో యధాతధం
అమరావతి జూన్28(ప్రజా న్యూస్):కరోనా కట్టడినేపథ్యంలో ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పాజిటివిటీ రేటు 5…
టిటిడి చైర్మన్ మహిళలకు కేటాయించాలి..టిడిపి మహిళా నేత అనిత
అమరావతి జూన్ 23(ప్రజా న్యూస్): టీటీడీ చైర్మన్ పదవిని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలలోని ఒక మహిళకు కేటాయించాలని టీడీపీ నాయకురాలు…
వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వం లెక్కలన్నీ తప్పుడు లెక్కలే..టిడిపి నేత పట్టాభి
అమరావతి జూన్ 23(ప్రజా న్యూస్): వ్యాక్సినేషన్ విషయంలో తప్పుడు లెక్కలతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు.…