‘ఎన్టీఆర్‌ 30’..న్యూ లుక్ అదుర్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ తన 30వ సినిమాను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ…

బాలయ్యతో మరోసారి జతకట్టనున్న త్రిష..?

నందమూరి నటసింహం బాలకృష్ణ సరసన సీనియర్ హీరోయిన్ త్రిష మరోసారి జత కట్టనుందా.. అవుననే ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో…

ప్రశాంత్ నీల్‌తో ‘తారక్ 31’

కేజీఎఫ్ చిత్రంతో పాపులారిటీ సాధించిన ప్రశాంత్ నీల్‌తో తారక్ 31ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. నేడు తారక్( మే 20 గురువారం…

కోహ్లీ గుర్తుండిపోతాడు: పైన్‌

మెల్‌బోర్న్‌: సమకాలీన క్రికెటర్లలో విరాట్‌ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడిగా గుర్తుంటాడని ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ కొనియాడాడు. ‘విరాట్‌ లాంటి ఆటగాడు ప్రతీ…

ఐపీఎల్‌లో కొత్త జట్లకు బ్రేక్‌!

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)ను మరింత జనరంజకరగా మార్చే ఉద్దేశంతో రెండు కొత్త జట్లను చేర్చాలని బీసీసీఐ భావించింది. వచ్చే ఏడాది…

ఇంగ్లండ్ టూర్.. టీమిండియాకు గుడ్ న్యూస్!

కోహ్లీ సేనకు గుడ్ న్యూస్. టీమిండియాకు బ్రిటీష్ ప్రభుత్వం కాస్త ఉపశమనం కలిగించింది. టీమిండియా సభ్యులను కఠిన క్వారంటైన్ నిబంధనల నుంచి…

కరోనా కట్టడిలో తెలంగాణ సర్కార్ విఫలం: భట్టి

హైదరాబాద్: కరోనా కట్టడిలో  తెలంగాణ సర్కార్ విఫలమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రైవేట్ హాస్పిటళ్లు ఇష్టం…

కరోనా వస్తే వారు ఎక్కడికెళ్లారు?: సీతక్క

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ప్రైవేట్ ఆస్పత్రులు వద్దు.. ప్రభుత్వాస్పత్రులు ముద్దంటున్నారు.. మరి సీఎం, మంత్రులు కరోనా వస్తే ఎక్కడికి వెళ్లారు? అని ఎమ్మెల్యే…

ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వింత మనిషి: అచ్చెన్నాయుడు

విశాఖ: ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వింత మనిషి అని టీడీపీ నేత అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనాను అరికట్టడ౦లో…

నెలాఖరుదాకా కర్ఫ్యూ

అమరావతి, మే 17: కొవిడ్‌ను నియంత్రించేందుకు రాష్ట్రంలో ఈ నెలాఖరుదాకా కర్ఫ్యూను పొడిగించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. కర్ఫ్యూ వల్ల…