కర్నూలు, జూన్ 18 (ప్రజా న్యూస్): శ్రీశైలం విచ్చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కి రాష్ట్ర దేవాదాయ శాఖ…
Author: prajatv
కోవిడ్ ఆస్పత్రికి రూ 1.25 లక్షల విలువైన A C మిషన్లను విరాళంగా ఇచ్చిన నంద్యాల పార్లమెంట్ సభ్యుడు పోచ బ్రహ్మానంద రెడ్డి
నంద్యాల జూన్ 18(ప్రజా న్యూస్):-కర్నూలు జిల్లా నంద్యాల కోవిడ్ ఆసుపత్రికి లక్ష ఇరవై వేల రూపాయల విలువ చేసే AC మిషన్లను…
పెసరవాయిలో హత్యకు గురైన బాధిత కుటుంబాలను పరామర్శించిన టిడిపి నేత నారా లోకేష్
నంద్యాల జూన్ 18(ప్రజా న్యూస్);కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసర్వాయి గ్రామములో శుక్రవారం హత్యకు గురైన ఒడ్డు కుటుంబాన్ని టిడిపి జాతీయ…
కర్నూలు జిల్లాకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రాక
కర్నూలు జూన్ 18(ప్రజాన్యూస్):తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేష్ కర్నూలు జిల్లాకు రానున్నారు.గడివేముల మండలంలోని పెసరవాయి గ్రామంలో దారుణహత్యకు గురైన టిడిపినేతలు ఒడ్డుప్రతాపరేడ్డి,…
కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ కక్షలు.. పెసరవాయిలో టిడిపి నేతల దారుణ హత్య
కర్నూలు జిల్లలో ఫ్యాక్షన్ కక్షలు మరోసారి భగ్గుమన్నాయి..పాత కక్షలు నేపద్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు దారుణ హత్యకు గురయ్యారు…
పొన్నాంబళం ఆపరేషన్కు చిరంజీవి రెండు లక్షలు సాయం
కష్టకాలంలో ఉన్న నటులను ఆదుకోవడంలో మెగాస్టార్ చిరంజీవి చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో విలన్ గా నటించిన నటుడు…
సిక్స్ ప్యాక్ లుక్లో అల్లు హీరో
యంగ్ హీరో అల్లు శిరీష్ సిక్స్ ప్యాక్ లుక్లో ఉన్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్నాళ్లుగా తన…
ఆయుర్వేదిక్ మందులతో బ్లాక్ఫంగస్ పనిపట్టొచ్చు!
హైదరాబాద్ : బ్లాక్ఫంగస్ వ్యాధిని ఆయుర్వేద మందులతో నియంత్రించడం సాధ్యమేనని తెలంగాణ ఆయుష్ విభాగం డైరెక్టర్ డాక్టర్ అలగు వర్షిణి అన్నారు.…
ప్రైవేట్ ఆస్పత్రుల్లో రెమ్డెసివిర్ దందా
ఖమ్మం: ఓవైపు కొవిడ్ భయంతో జనం అల్లాడుతుంటే.. మరోవైపు కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు, వైద్యులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కరోనా…
భారత్కు 500 మిలియన్ డాలర్ల సాయం: అమెరికా
వాషింగ్టన్: కోవిడ్ సెకండ్ వేవ్తో అల్లాడుతున్న భారతదేశానికి ప్రపంచ దేశాలు మద్దుతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికా కూడా భారత్కు…