గురుపౌర్ణిమసందర్బంగా పురిటిగడ్డ శ్రీకృష్ణసాయిద్యానమందిరంలో ప్రత్యేకపూజలు

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది విజయవాడ జూలై 22(ప్రజాన్యూస్):ఈనెల 24 న గురుపౌర్ణమిసందర్బంగా కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం పురిటిగడ్డ గ్రామంలో వెలసిని…

చైనాపాపం పండుతోంది..హర్షం వ్యక్తంచేస్తున్న ప్రపంచదేశాలు

మారంరెడ్డి జనార్ధనరెడ్డి సీనియర్ జర్నలిస్టు నంద్యాల జూలై22(ప్రజాన్యూస్): ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవాలన్న సంకల్పంతో అడ్డదారులలో చైనా విసురుతున్న పాపం  భగవంతుడి రూపంలో…

కృష్ణానది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ పై పరిశీలన – సూచనలు

మూగి వెంకట రమణారెడ్డి సీనియర్ జర్నలిస్టు నంద్యాల జూలై22(ప్రజాన్యూస్):Iఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014 ప్రకారం, విభజన జరిగిన 60 రోజుల…

*నమ్మినబంటుకు నజరానా..!* *”తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు”

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిధి హైద్రాబాద్ జులై,20(ప్రజాన్యూస్): *తిండికి నోచని తిప్పల నుండి టిటిడిపి అధ్యక్ష పీఠం వరకు “బక్కని” ప్రస్థానం*…

రైల్వే ట్రాక్ నిర్మాణం నిమిత్తం భూసేకరణ కొరకు గాను భూ యజమానులతో సమీక్షనిర్వహించిన సబ్ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిధి నంద్యాల జూలై20(ప్రజాన్యూస్):కర్నూలుజిల్లాసంజామల నుండి కల్వటాల గ్రామం వరకు రైల్వే ట్రాక్ నిర్మాణం నిమిత్తం భూసేకరణ కొరకు…

ఈ నెల22న అక్రిడేషన్ కమిటీ సమావేశం.. అర్హులందరికి అక్రిడేషన్..కలెక్టర్ వీరపాండ్యన్

మారంరెడ్డి జనార్దన రెడ్డి సీనియర్ జర్నలిస్టు కర్నూలు జులై20(ప్రజాన్యూస్): వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు త్వరితగతిన ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కర్నూలు…

హైకోర్టులో పలుఉద్యోగాల దరఖాస్తుకు ఆఖరుతేది ఇదే..

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది అమరావతి జూలై 20(ప్రజాన్యూస్): ఆంద్రప్రదేశ్ హైకోర్టులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారి చేశారు. అమరావతిలోని…

అమరావతి భూములపై హైకోర్టు తీర్పును సమర్ధించిన సుప్రీం

ఢిల్లీజూలై 19(ప్రజాన్యూస్): అమరావతి భూముల కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అమరావతి భూముల కొనుగోలులో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదంటూ హైకోర్టు…

పెద్ద వంక ప్రవాహం పెరగడంతో నల్లమలబైరవకోనలోచిక్కుకున్న100 మంద భక్తులు

ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది మైదుకూరు, జూలై 18(ప్రజాన్యూస్) : నల్లమల భైరవకోనలోని మొండి భైరవుడిని దర్శనానికి వెళ్లిన వందమందికి పైగా…

అనంతపురంజిల్లాలోనీటిప్రవాహానికి 300గొర్రెలు గల్లంతు

అనంతపురం జూలై 18(ప్రజాన్యూస్): జిల్లాలోని నల్లమాడ మండలం చారుపల్లి గ్రామంలో కురిసిన భారీ వర్షానికి బాపణకుంట తెగిపోయింది. నీటి ఉధృతికి గొఱ్ఱెల…