మారెమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆళ్లగడ్డ ఎంఎల్యే గంగుల బిజెంద్రా రెడ్డి,ఎం ఎల్ సి ప్రభాకర రెడ్డి దంపతులు

ఆళ్లగడ్డ ఆగస్టు8 ( ప్రజా న్యూస్):  ఆళ్లగడ్డ  మండలంలోని బత్తలూరు గ్రామ సమీపంలో వెలసిన మారెమ్మ ఆలయంలో ఆళ్లగడ్డ ఎంఎల్యే గంగుల బిజెంద్రా రెడ్డి  ఎం ఎల్ సి గంగుల ప్రభాకర రెడ్డి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం ఎల్ ఏ బిజేంద్రరెడ్డి ఎం ఎల్ సి గంగుల ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ ఆదివారం  అమావాస్య పుష్యమి నక్షత్రము  కలిసిన  విశేషమైన రోజు కావున ప్రజలందరు పాడి పంటలతో ఉండాలని కోరు కున్నట్టు తెలిపారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *