ఆయుర్వేదిక్‌ మందులతో బ్లాక్‌ఫంగస్‌ పనిపట్టొచ్చు!

హైదరాబాద్‌ : బ్లాక్‌ఫంగస్‌ వ్యాధిని ఆయుర్వేద మందులతో నియంత్రించడం సాధ్యమేనని తెలంగాణ ఆయుష్‌ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ అలగు వర్షిణి అన్నారు.…

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో రెమ్‌డెసివిర్‌ దందా

ఖమ్మం: ఓవైపు కొవిడ్‌ భయంతో జనం అల్లాడుతుంటే.. మరోవైపు కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు, వైద్యులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కరోనా…

భారత్‌కు 500 మిలియన్‌ డాలర్ల సాయం: అమెరికా

వాషింగ్టన్‌: కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌తో అల్లాడుతున్న భారతదేశానికి ప్రపంచ దేశాలు మద్దుతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికా కూడా భారత్‌కు…

అమెరికాలో… ‘లాక్‌డౌన్’లో భారీగా తగ్గిన ‘జనన’ రేటు…

వాషింగ్టన్ : కరోనా నేపధ్యంలో విధించిన లాక్‌డౌన్ కాలంలో… ప్రజలు దాదాపుగా ఇళ్లకే పరిమితం కావడంతో… జననాల రేటు పెరుగుతుందని అధికారులు భావించారు. …

ఇన్ఫెక్షన్ కొద్దిగా మిగిలినా సవాలు తొలగనట్టే: మోదీ

న్యూఢిల్లీ: యాక్టివ్ కేసులు కొద్దికాలంగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయని, అయితే, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చూసినప్పుడు, ఇన్‌ఫెక్షన్ అనేది ఏ కొద్దిగా…

డిసెంబర్ కల్లా అందరికీ వ్యాక్సిన్: నడ్డా

న్యూఢిల్లీ: దేశ ప్రజలందరికీ ఈ ఏడాది డిసెంబర్ కల్లా కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు.…

కోలుకున్న 3 నెలలకు టీకా!

న్యూఢిల్లీ, మే 19: కొవిడ్‌ బారినపడ్డ వారు కోలుకున్న తర్వాత వ్యాక్సిన్‌ తీసుకునేందుకు కనీసం మూడు నెలలు ఆగాలని కేంద్రం సూచించింది. అలాగే,…

26న ఆకాశంలో అద్భుతం

కోల్‌కతా: ఈనెల 26న సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. అనంతరం చంద్రుడు సూపర్‌ బ్లడ్‌ మూన్‌గా కనిపించనున్నాడు. ఆరోజు సూర్యుడు, చంద్రుడు, భూమి…

ఏపీ 2021-22 బడ్జెట్ ముఖ్యాంశాలివే..

అమరావతి: ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా మూడోసారి బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెట్టారు. దీనికి ముందు…

మాస్క్‌లు లేకుండానే అసెంబ్లీకి సీఎం జగన్‌, పలువురు మంత్రులు

అమరావతి: ఒక్కరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు సీఎం జగన్‌, పలువురు మంత్రులు మాస్క్‌లు లేకుండానే వచ్చారు.…